Month: July 2026

Weather Report: తెలంగాణలో రాబోయే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్..

తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ. వేగంతో…

ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షల్లో మార్కులకు 50% వెయిటేజీతో అడ్మిషన్లు!

నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ కేంద్రానికి సవాల్‌గా మారింది. వరుస లీకులు, పరీక్షల రద్దుతో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఈ…

రుషికొండ భవనాలు వారికే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. దరఖాస్తులకు ఆహ్వానం, జులై 10 వరకు ఛాన్స్

విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ)…

ఒక్కరోజులోనే రూ. 3300కు పైగా పడిపోయిన షేర్ ధర.. అసలేమైంది? చైనా ఎంట్రీతోనే ఇలా..

Power Sector Stocks Crash: భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జులై 3) ఉత్సాహభరితమైన ట్రేడింగ్ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ, పవర్ సెక్టార్‌కు చెందిన…

అక్టోబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్.. వెంకటేష్, రజనీకాంత్, చిరంజీవి మధ్య మహా పోటీ!

టాలీవుడ్‌లో ఈ ఏడాది అక్టోబర్ నెల సినీ అభిమానులకు పండుగలా మారబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ముగ్గురు స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు ఒకే నెలలో…

తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. కార్యకర్త స్థాయి నుంచి కీలక పదవి, ఎవరీ జేబీ శ్రీనివాస్?

తెలుగు దేశం పార్టీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించింది. చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి ఇంఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేబీ…

Personal Finance: అనుకోకుండా ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి!

Personal Finance: నిజమైన ఆర్థిక భద్రత అంటే ఎంత సంపాదిస్తున్నారనేది కాదు. జీవితం ఊహించని మలుపులు తీసుకున్నప్పుడు ఎంత సిద్ధంగా ఉన్నారనేదే ముఖ్యం. ఈ నాలుగు సూత్రాలను…

మైలోమా సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే ఎముకలతో పాటు కిడ్నీలు దెబ్బతింటాయి!

ప్రాణాంతకమైన, క్యాన్సర్ ప్లాస్మా కణాలు “M ప్రోటీన్” అనే ఒక అసాధారణ యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఇది కణితి పెరుగుదల, మూత్రపిండాల దెబ్బతినడం, రోగనిరోధక శక్తి క్షీణించడం,…

రాష్ట్రంలో వీబీ జీ రాంజీ అమలు చేస్తూనే.. ఆ నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారు

కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే.. కూలీల ప్రయోజనాల దృష్ట్యా కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిడ్నాప్ కేసు: పొరపాటున డాడీ అని పిలిచినందుకు.. ఐదేళ్ల బాలుడిని 12 రోజులు దాచిపెట్టిన నిందితుడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జూన్ 20వ తేదీన అదృశ్యమైన ఐదేళ్ల నిఖిల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తప్పిపోయి ఏడుస్తూ.. తనను పొరపాటున ‘డాడీ’ అని…