Month: August 2026

గుర్ల పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్‌ ఆవరణలో జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుర్ల ఎస్సై పిసిని నారాయణరావు…

చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

చీరాలలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో…

పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో…

భారీ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు కఠినతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి

భారీ వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్‌…

మూడు రోజులు ఇది తాగితే.. సైనస్, తలనొప్పి తగ్గుతాయా? ఈ నేచురల్ రెమెడీ గురించి తెలుసా?

సైనస్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ముక్కు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. కొందరికి మందులు వాడినా వెంటనే ఉపశమనం లభించకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇంటి…

షాపు లైసెన్సును పునరుద్ధరించనందుకు.. మహారాష్ట్ర ఫుడ్ అథారిటీకి 5 లక్షల జరిమానా వేసిన బాంబే హైకోర్టు

పుణెలోని ఓ ప్రముఖ స్వీట్‌ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్‌డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, మరోసారి తనిఖీలు…

సముద్రంలో గల్లంతయిన మత్స్యకారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ 14 రోజులైనా లభించలేదు. ఆగస్టు…

ఏఎన్‌‌యూలో స్వర్ణోత్సవ సందడి.. ఆకట్టుకున్న 50 ఏళ్ల ప్రస్థాన లోగో

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద…

రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు.. రూ.10వేల కోట్లకు గ్రీన్‌సిగ్నల్, మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా ఉన్న రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికశాఖ మంత్రి…

బీజేపీ కొత్త కార్యవర్గం.. ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, రామ్ మాధవ్ సహా 13 మంది.. జనరల్ సెక్రెటరీగా స్మృతి ఇరానీ

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీని మరింత…