Month: August 2026

ఏపీ ప్రజలువెంటనే ఇలా చేయండి.. లేకుంటే డబ్బులు రావు.. మరో ఐదు రోజులే ఛాన్స్, త్వరపడండి

కేంద్రం వంట గ్యాస్‌ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు బ్రేక్ వేసేందుకు ఆధార్‌ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి…

AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి..పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి,…

మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా

Jio Smart Wall.. సాధారణంగా మనందరి ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వై-ఫై సిగ్నల్ అందని కొన్ని డెడ్ జోన్లు ఉంటాయి. హాలులో ఉన్నంత వేగంగా బెడ్‌రూమ్‌లో నెట్…

తపాలాశాఖ గోల్డెన్ ఛాన్స్.. మీరు లేఖలు రాయగలరా, అయితే రూ. 25 వేలు మీకే!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తపాలా శాఖ ధాయ్ అఖర్ పేరుతో లేఖల పోటీలు నిర్వహిస్తోంది. భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం అనే…

హార్ట్‌కు స్టెంట్ వేశారా? ఏ పనులు చేయొచ్చు.. ఏవి చేయకూడదు? శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చంటే..

హార్ట్‌కు స్టెంట్ వేసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి? బరువులు ఎప్పుడు ఎత్తొచ్చు? వ్యాయామం, డ్రైవింగ్, ఉద్యోగానికి ఎప్పుడు వెళ్లొచ్చు? ముఖ్యంగా శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చు? స్టెంట్…

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. పేరు ఇదేనా?, మూడు పదాలతో!

మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడతారా?.. మళ్లీ పాత గూటికి చేరతారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతలో…

అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు!

Richest Countries In The World: అమెరికానే ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న దేశమని అనుకుంటున్నారా? తాజాగా వెల్లడైన అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. తలసరి సగటు సంపదలో…

తెల్ల దుస్తులు ధరించి ఏనుగులకు కనిపించొద్దు.. అటవీశాఖ అధికారుల హెచ్చరిక, ఎందుకంటే!

విజయనగరం జిల్లాలో కొద్దిరోజులగా అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి. గజరాజుల దెబ్బకు జనాలు భయపడుతున్నారు.. పంటల్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి…

UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్స్యూస్

ఇన్నాళ్లూ ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ లావాదేవీలపై ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేస్తారనే…

గొడ్డలి పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం…