Month: August 2026

AIIMS: మరో రెండు ఎయిన్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని…

Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్

లేటెస్ట్‌గా విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మరోసారి భారతీయ మార్కెట్ ప్రాధాన్యతను హాలీవుడ్‌కు చాటిచెప్పింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు…

YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!

విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది…

అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి…

తిరుమలలో చాలా రోజుల తర్వాత ఇలా.. ఒక్కరోజులోనే రికార్డు నమోదు

తిరుమలలో చాలా రోజుల తర్వాత స్వామివారికి ఒక్కరోజులో భారీగా ఆదాయం సమకూరింది. ప్రతి రోజూ సాధారణంగా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.…

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలం భూ సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారుల తీరుపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.…

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌.. భూసేకరణలో తొలి అడుగు, ఈ నాలుగు చోట్ల మెట్రో స్టేషన్‌ల కోసం!

విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు.…

హైదరాబాద్ శివారులో రూ.4,621 కోట్లతో రేడియల్ రోడ్డు.. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్ల రహదారి

హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల…

హైదరాబాద్‌లో ‘నో టాలరెన్స్’ జోన్లు.. ట్రాఫిక్‌ రద్దీకి చెక్, వాహనాల పార్కింగ్‌పై కొత్త నిబంధనలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు,…

టీడీపీలో మరో రెండు కుటుంబాల మధ్య వియ్యం.. ఎమ్మెల్యే కుమార్తె, ఆర్టీసీ ఛైర్మన్ కుమారుడి వివాహం

టీడీపీలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె.. కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు పూల…