Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి…
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి…
విశాఖపట్నంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ‘కోర్ట్’ చిత్రంతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్న నాని,…
తెలంగాణలో వంటగ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కేవైసీ లేనివారి బుకింగ్స్ ఆగస్టు 1 నుంచే ఆటోమేటిక్గా క్యాన్సిల్…
Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో…
ఏపీలో నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఒక కల.. ఎన్నో ఏళ్లుగా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేశారు. కొత్త రైల్వే స్టేషన్లు కూడా…
IT Jobs Indeed Report 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో భారత్లో ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాల నియామకాలు 18 శాతం తగ్గినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్…
తెలుగు రాష్ట్రాల్లో మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు. పనులన్నీ పూర్తి కావడంతో…
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.…
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలెన్ త్రో ఫైనల్లో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల యంగ్ అథ్లెట్ రుమేష్ తారంగ పతిరగె…