ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు...
కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సరుకు రవాణాను మరింత వేగవంతం చేయడంతో పాటు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టులో ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం...
ఏపీలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిలయన్స్ సహకారంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను...
శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. నూతన గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు కూడా జోరందుకోనున్నాయి. సెప్టెంబర్...
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు...