Lakshman

305 POSTS

Exclusive articles:

ఈ పంట సాగు చేస్తే రైతులకు లక్షల్లో ఆదాయం.. ఏకంగా కేజీ రూ.6వేల వరకు, మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు...

విశాఖకు కేంద్రం శుభవార్త.. రూ.335 కోట్లతో ఫ్లైఓవర్‌.. ట్రాఫిక్ కష్టాలకు చెక్, గంటల తరబడి వేచి ఉండక్కర్లేదు

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సరుకు రవాణాను మరింత వేగవంతం చేయడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టులో ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం...

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, ఆ జిల్లాలోనే ఏర్పాటు

ఏపీలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిలయన్స్‌ సహకారంతో ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను...

శ్రావణమాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే.. పెళ్లి బాజాలు, శుభకార్యాలతో సందడే సందడి!

శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. నూతన గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు కూడా జోరందుకోనున్నాయి. సెప్టెంబర్...

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు...

Breaking

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...
spot_imgspot_img