ముంబైలోని కుర్లా-ఘాట్కోపర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరాగ్ నగర్ పరిధిలోని గౌసియా చావ్ల్పై భారీగా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు...
బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. వయోజనులైన పిల్లలు స్వతంత్ర వ్యక్తులని, వారు తల్లిదండ్రుల ఆస్తి కాదని స్పష్టం చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవిస్తున్న మేజర్ కుమార్తెను...
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడే ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా...
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీంతో విదేశీ భక్తులకు...
దక్షిణ భారతదేశంలో ద్రౌపదీ దేవి సమేత పాండవ రాజుల ఆలయానికి ప్రత్యేకంగా రథం ఉన్న ఏకైక ఆలయంగా పుత్తూరు ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా...