తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త రైల్వే లైన్.. నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటోంది. కాజీపేట-విజయవాడ మధ్య కీలక మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి...
ఐపీఎల్ 2026లో భాగంగా 12వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ - పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరగ్గా.. అందులో కేకేఆర్ 21,...
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు...
2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్సీపీ పరిస్థితి ఏంటో చెప్పుకొచ్చారు. కూటమి కలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని.. కూటమి...