భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ లోపు 27 నుంచి కాజ...
ఏపీలోని పట్టణాల్లో ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్పై కొత్త పాలసీ తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ...
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకుంది. ఇందుకోసం...