సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని...
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న నిల్వలు, సరఫరాలకు సంబంధించి చర్చించనున్నారు....
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చిన్న కుమార్తె వివాహం బుధవారం అట్టహాసంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. అతడు ఇప్పటి వరకూ 278 మ్యాచులు ఆడాడు. మొత్తంగా ఐపీఎల్లో 250 పైచిలుకు మ్యాచ్లు ఆడిన...
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది. సాంకేతిక లోపాలు తలెత్తి.. సర్వర్లు పనిచేయకపోవడంతో.. ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద తీవ్ర గందరగోళం తలెత్తింది. రిజిస్ట్రేషన్లు,...