కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్...
ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతి పెద్ద స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఈ మిట్టల్ స్టీల్ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను...
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్ పార్క్స్కు బీసీసీఐ ఏర్పాటు సిద్ధం చేసింది. రెండు దశల్లో ఐపీఎల్ జరగనుండగా.. ఫ్యాన్ పార్క్స్కి కూడా రెండు సార్లు నగరాల...
తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు విడుదల చేయగా.. నేడు సుమారు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా.. యర్రగొండపాలెం దగ్గర 20 కిలో...