కనకదుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి 8 వరకూ మూడు రోజుల పాటు కనకదుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం జరగనుంది....
ఐసీసీ టీ 20 వరల్డ్కప్ 2026లో భారత్ జింబాబ్వేపై 256/4 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో అబిషేక్ శర్మ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా అజేయ ఫిఫ్టీతో భారత్...
ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 2029 నాటికి...
ఏపీ హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. ఆమె ప్రస్తుతం పంజాబ్- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం...
విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు 14 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు...