ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరిస్తే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో ‘మధ్యవర్తిత్వం' అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రకటన చేశారు. గతంలో రూ.3వేలు ఉండేదని దానిని...
ఏపీలో సీనియర్ ఐఏఎలస్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్గా పదవీ విరమణ చేసిన వెంటనే కె విజయానంద్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను సీఎంవోలోకి స్పెషల్ సీఎస్గా తీసుకున్నారు.....
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సూపర్-8లో తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి.. పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్కు చేరుకుంది. టీమిండియా...
కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8...
వరంగల్ నగర ప్రజలకు గుడ్న్యూస్. త్వరలోనే మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా నగరం నుంచే రాకపోకలు సాగించొచ్చు. ఈ మేరకు ఎయిర్పోర్టు డీపీఆర్...