మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా...
అమరావతి, నవంబర్ 18: కార్తీక మాసం చివరికి వచ్చినా నిత్యవసరాల ధరల మోత తగ్గడం లేదు. మోంథా తుపాను సాకుతో రైతులు కూరగాయల ధరలు మండిస్తున్నారు. ఇక దళారుల సంగతి సరేసరి. వీళ్లు...
కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా రూ.10 లక్షల బడ్జెట్లోనేనా..? లోన్ తీసుకొని కార్ తీసుకుకోవాలనుకుంటే.. 5 సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు చౌకైన రుణాలను అందించే బ్యాంకులు ఏవో ఒకసారి తెలుసుకోండి....
అదానీ గ్రూప్, నవంబర్ 14, శుక్రవారం, వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రూ.1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 3, సోమవారం, యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా హిందూజా గ్రూప్తో మొత్తం ₹20,000 కోట్లు విలువైన అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు.
MoU ప్రకారం,...