ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని బండపల్లీ గర్ల్స్ ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయిని, ఇద్దరు విద్యార్థినులతో తన కాళ్లు మసాజ్ చేయిస్తున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సస్పెండ్ చేశారు.
వీడియోలో...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అరణ్య–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నవంబర్ 9, ఆదివారం, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
పలమనేర్ మండలంలోని ముసలిమడుగు గ్రామంలో,...
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం...
ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్ 9999 నంబర్ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు...
ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు...