ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో భక్తి భావం నింపేశాయి. కార్తీకమాసంలో...
బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర, ఈరోజు 22 క్యారెట్ల 1 గ్రాము ధర ఏకంగా రూ. 210 పెరిగి రూ. 11,715...
ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.
ఈ నెల 13 నుంచి 16...
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ట్రాన్స్జెండర్ల కోసం సానుకూల చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక బాధ్యత అని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం...