అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు...
తెలంగాణలోని మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు మూతబడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీల నుంచి వచ్చే మార్జిన్ తగ్గడంలో షాపులు నిర్వహించడం తమకు భారంగా మారుతుందని.. తద్వారా...
అస్సాం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శైలిలో కనిపించారు. దిబ్రుగఢ్లోని ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోదీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి మహిళలతో...
‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు....
తెలుగు రాష్ట్రాల వాహనదారులకు భారీ శుభవార్త. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు హైదరాబాద్-విజయవాడ హైవే కీలకంగా ఉంది. తరచూ లక్షలాది మంది ఈ హైవే ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక పండుగ...