Author: Ramya

2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా..? జనసేనకు త్వరలోనే అసలు పరీక్ష..!

2024 ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కూటమికి శ్రీకారం చుట్టారు. అయితే తక్కువ సీట్లతో జనసేన…

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి!

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు…

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

అమరావతి, సెప్టెంబర్ 7: చైనా మాస్టర్స్ 2026లో ఛాంపియన్లుగా నిలిచిన భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో స్థానిక…

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

అమరావతి, సెప్టెంబర్ 7: పార్టీనే సర్వోన్నతంగా భావించాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని…

దసరాకు ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీఎం అభ్యర్థిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. దసరాకు పార్టీని ప్రకటించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ…

స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా టీడీపీ ఇంఛార్జ్‌లు.. ఎమ్మెల్యేలను కాదని, వారికి అభ్యర్థుల ఎంపిక బాధ్యత

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన కమిటీలను ప్రకటించగా.. తాజాగా టీడీపీ 28 జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను…

రూ.3.37 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 7: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణ పనులకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోమవారం…

కుల మతాలకతీతంగా సేవలందించాలి

నందిగామ బీజేపీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా…

రూ.21 కోట్లు ఎలా రాబట్టాలో ఆ ఏపీ మంత్రికి బాగా తెలుసు.. ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ఎంత ముఖ్యమో..…