మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు,...
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఫేక్ ఫోన్పే స్క్రీన్షాట్ చూపించి రూ.97 వేల విలువైన బంగారు ఉంగరం, లాకెట్తో ఓ కేటుగాడు పరారయ్యాడు. నగలు కొనుగోలు చేసినట్లు నమ్మించి యూపీఐ చెల్లింపు జరిగినట్టుగా...
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను విడుదల చేస్తోంది. 24వ తేదీలోగా విడతల వారీగా అందరికీ అందించనుంది. 22వ తేదీన కొంతమంది ఖాతాల్లో జమ...
అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు ఈ ప్రపంచం ఎంత చిన్నదో మనకు తెలియజేస్తాయి. ఎంత దూరం వెళ్లినా, ఎంత కాలం గడిచినా విధి అనేది మన అనుకునే బంధాలను ఏదో ఒక రోజు...