తెలంగాణలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. గ్రామాల్లోని మహిళలను ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగించనుంది....
దాదాపు పదేళ్లుగా నలిగిపోతున్న అగ్రిగోల్డ్ బాధితుల గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి తమ సొంత సొమ్ము కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది డిపాజిటర్లకు కూటమి ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది....
ఓ ప్రముఖ కంపెనీ ఎండీ పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి.. అతని ప్రొఫైట్ ఫోటో ద్వారా ఏకంగా రూ.4.70 కోట్లు కాజేసిన కేటుగాళ్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు...
6G Service: ఇప్పుడు దేశంలో 5జీ నెట్వర్క్ కొనసాగుతోంది. రానున్నది 6G. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో ఇప్పుడు 6జీని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఎప్పటి వరకు దేశంలో 6G...
Narendra Modi Indonesia Visit: ఇండోనేషియాలోని ప్రంబానన్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ నుంచి కంబోడియా వరకు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక హిందూ దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో...