Category: news

Andhrapradesh News

ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. ‘చాయ్‌రాస్తా’లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి

మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో టీస్టాల్ ఏర్పాటు…

5 రోజుల్లో 4 రాష్ట్రాలు.. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్

రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నుంచి గోదావరిలో దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక నిందితుడైన రైఫిల్ షూటింగ్…

గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.86 కోట్లతో 25 వసతిగృహాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి కోర్టు కేసు…

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు.. గోదావరి నుంచి నేరుగా నగరానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు సుమారు రూ.1,000 కోట్లతో…

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో రాఖీ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవాలని సూచించారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు…

వెలిగొండ నిర్వాసితులకు తీపి కబురు రూ.250 కోట్ల పరిహారం విడుదల

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పరిహారాన్ని అందించింది. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు…

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం – కారు దగ్ధం, ఇద్దరు మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం…

వైసిపి నాయకుడు కామిరెడ్డి జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం!

పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు…

రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మిర్చికి మంచి ధర, ఎగుమతి సమస్యలు ఉండవు.. గుంటూరు లాంఫాం శాస్త్రవేత్తల సూచనలు

గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్‌, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి…

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 25 శాతం ఖర్చు చేస్తే చాలు.. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటున్న కేశినేని నాని

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను…