Category: news

Andhrapradesh News

చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

చీరాలలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో…

పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో…

భారీ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు కఠినతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి

భారీ వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్‌…

సముద్రంలో గల్లంతయిన మత్స్యకారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ 14 రోజులైనా లభించలేదు. ఆగస్టు…

ఏఎన్‌‌యూలో స్వర్ణోత్సవ సందడి.. ఆకట్టుకున్న 50 ఏళ్ల ప్రస్థాన లోగో

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద…

రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు.. రూ.10వేల కోట్లకు గ్రీన్‌సిగ్నల్, మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా ఉన్న రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికశాఖ మంత్రి…

UGC NET 2026 పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో ఏకంగా 50 మందికిపైగా ఉద్యోగులపై వేటు!

UGC NET 2026 పరీక్ష రద్దు వ్యవహారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న సమస్యల నేపథ్యంలో సంస్థలోని…

కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!

ఇంట్లో ఉన్న కోడిగుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం నీళ్ల పరీక్ష. ఒక గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకుని అందులో గుడ్డును నెమ్మదిగా వేయాలి.…

రాజకీయ నాయకులు ఇచ్చేదంతా లంచాల సొమ్మే.. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేయలేమా?”: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడేందుకు ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు…

ఇండియన్‌ఆయిల్‌లో 470 ఉద్యోగాలు.. రూ.50 వేల వరకు జీతం.. సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తులు

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IndianOil) నుంచి నిరుద్యోగులకు శుభవార్త అందింది. వివిధ విభాగాల్లో 470 ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్‌ విడుదల…