గుంటూరు: పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం
గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా…
