Category: news

Andhrapradesh News

గుంటూరు: పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా…

Fungus in Food: బ్రెడ్‌పై ఫంగస్‌ వచ్చిందా?.. కట్‌ చేసి మిగతాది తినే ముందు ఈ విషయం తెలుసుకోండి!

బ్రెడ్‌పై చిన్నగా ఫంగస్‌ కనిపించగానే ఆ భాగాన్ని కట్‌ చేసి మిగిలిన బ్రెడ్‌ను తినడం సురక్షితం అనుకోవద్దు. బ్రెడ్‌ వంటి మెత్తని ఆహార పదార్థాల్లో ఫంగస్‌ బయటకు…

బయటకొచ్చిన పిఠాపురం ఏఈ మరణవాంగ్మూలం.. వెంటనే రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్

రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గోదావరిలోకి…

తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!

వరుస పేపర్ లీకేజీలతో దేశ వ్యాప్తంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఎన్టీయే.. ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోసినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో విద్యార్ధులు…

బీజేపీ కొత్త కార్యవర్గం.. ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, రామ్ మాధవ్ సహా 13 మంది.. జనరల్ సెక్రెటరీగా స్మృతి ఇరానీ

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ…

వేప ఆకుల ప్రయోజనాలు.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మాయం అవుతాయా?

వేప ఆకులను ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే వేప ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ముఖ్యంగా వేపలో ఉండే…

షుగర్‌ నుంచి కిడ్నీ స్టోన్స్‌ వరకు.. ఉదయాన్నే ఒక్క గ్లాస్‌ చాలు.. బరువు తగ్గుతుందట!

ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్‌ ఆరోగ్యకరమైన పానీయం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ అందడంతో పాటు జీర్ణక్రియకు కొంత మేలు కలగొచ్చు. అయితే ఒక్క…

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 3,993 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల…

Desk Job Health Risks: గంటల తరబడి కూర్చుంటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట!

రోజంతా డెస్క్‌ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గడమే కాకుండా, ఊబకాయం,…

విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.. రెండు రూట్లలో బస్సులు, ఛార్జీల వివరాలివే

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20…