Category: news

Andhrapradesh News

Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై…

ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ సర్కారు.. ఎవరెవరంటే?

తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు,…

క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. లొకేషన్ ఒకటైతే వంట మరోచోట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల వినియోగం పెరుగుతుండటంతో క్లౌడ్ కిచెన్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్లౌడ్ కిచెన్లలో నాణ్యతలేని ఆహారం తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఫుడ్…

ప్రకాశానికి పొగాకు కష్టాలు.. వేలం కేంద్రాల్లో రైతుల కన్నీళ్లు!

పొగాకు సాగు అనగానే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. టంగుటూరు, కందుకూరు వేలం కేంద్రాలతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల్లో ఈ…

TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్

దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షపై వివాదాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (TVK) మరోసారి కీలక డిమాండ్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి…

కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కేంద్ర…

ప్రకాశానికి పొగాకు కష్టాలు.. వేలం కేంద్రాల్లో రైతుల కన్నీళ్లు

పొగాకు సాగు అనగానే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. టంగుటూరు, కందుకూరు వేలం కేంద్రాలతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల్లో ఈ…

జీవితాంతం రుణపడి ఉంటాం సార్‌…

నిషేదిత 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించినందుకు ఆవులపల్లె రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సోమవారం రాత్రి…

ఆషాఢంలోనూ తగ్గని బంగారం.. ఒక్కరోజే రూ.2,290 జంప్

ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్…

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు యూఏఈ అండ.. రూ. 100 కోట్లతో తొలి పెట్టుబడి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంగళవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి…