కార్యక్రమం ప్రయోజనాలు మరియు ఉద్దేశ్యం
ఈ కార్యక్రమం ముఖ్యంగా Goods and Services Tax (జీఎస్టీ) లో జరిగిన తాజా మార్పుల ద్వారా ప్రజలకు ఏర్పడే ఆర్థిక లాభాలను, సేవింగ్స్లను తెలియజేయటానికి రూపొందించబడింది.
ముఖ్యంగా “సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్” పేరుతో,...
కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం అర్చకులు, ఆలయ అధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. శర్మిల ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు బకాయిలుగా ఉన్న రూ.2,700 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆమె మాట్లాడుతూ — రాష్ట్రవ్యాప్తంగా...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
బెంగళూరులోని నివాసంలో సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టపాసులు పేలుస్తూ దీపావళి పండుగ జరుపుకున్నారు.
ఈ...
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంద్రమ్మ పథకం కింద మరో కీలక ముందడుగు వేసింది. ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ₹2,223 కోట్లు నేరుగా జమ చేసింది. ఈ నిధులు...