బియ్యం పిండితో పాతకాలం నాటి రుచికరమైన స్వీట్.. ఇలా చేస్తే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది!

స్వీట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తీపి పదార్థాలను ఆస్వాదిస్తుంటారు. అయితే మనం తరచూ తినే స్వీట్స్‌కు భిన్నంగా.. పాతకాలం నాటి సంప్రదాయ రుచిని గుర్తుచేసే వెన్నె…

సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే?

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం…

Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని…

బాంబు పేలుళ్ల మధ్య నిండుకున్న నిత్యావసరాలు.. ఇరాన్‌లో నరకం చూస్తున్న భారతీయ మెడికోలు

ఆకాశంలో క్షిపణులు, భూమిపై బాంబు పేలుళ్ల మధ్య ఇరాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు నరకం చూస్తున్నారు. క్షణ క్షణం ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. కొందరు బంకర్లలో దాక్కోగా..…

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే.

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను వెబ్ సైట్ ద్వారా…

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌…

ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో,…

సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’: క్లారిటీ ఇచ్చిన భారత రాయబార కార్యాలయం

సౌదీ అరేబియాలో క్షిపణి దాడికి గురై భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్తతో ఆందోళనలో ఉన్న కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. మృతుల గుర్తింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దిన…

జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వైసీపీ…

“నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా.. ఇదంతా గాడ్స్ ప్లాన్”: సంజూ శాంసన్ ఎమోషనల్

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు…

పుంగనూరులో టీడీపీ జెండా ఎగరాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ జెండా ఎగిరేలా సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం…