అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం.. బ్రిక్స్ కూటమి ప్రత్యేక కరెన్సీ స్వప్నంపై నీళ్లుచల్లిన భారత్

అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలన్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా కొత్త కరెన్సీని తీసుకురాబోతున్నారనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు…

ఏపీలో పత్తి రైతులకు శుభవార్త.. ఇప్పుడు జిన్నింగ్‌ మిల్లుల్లోనూ కొనుగోలు.. తేమ 18 శాతం ఉన్నా

పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు 64 జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పుడు…

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ వద్ద పాత భవనం కూలి ఇద్దరు మృతి

గురువారం మధ్యాహ్నం క్లాక్‌టవర్ సమీపంలో పాత భవనం కూలిపోవడంతో, ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాత మార్కెట్ ప్రాంగణం పక్కనే చెట్టు తొలగించే…

శ్రీ సత్యసాయి శత జయంతి, హాజరైన ప్రధాని మోదీ.. పుట్టపర్తికి తరలివచ్చిన ప్రముఖులు

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో…

లొంగిపోవాలనుకున్న హిడ్మా అంతలోనే ఎన్‌కౌంటర్ ఇదే సాక్ష్యం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్‌కౌంటర్‌ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే…

విశాఖవాసులకు ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.100 మాత్రమే, ఇకపై 24 గంటలు

విశాఖపట్నం వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త. రూ.100తో ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ కొంటే 24 గంటల పాటు నగరంలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. గతంలో రాత్రి 12…

ఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ…

హైదరాబాద్‌లో వైసీపీ కీలక నేత అరెస్ట్.. న్యూస్ ఛానల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు కొంప ముంచాయి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే…

కొండెక్కిన కోడి గుడ్డు ధరలు.. డజను గుడ్లు ఎంతో తెలుసా?

అమరావతి, నవంబర్‌ 18: కార్తీక మాసం చివరికి వచ్చినా నిత్యవసరాల ధరల మోత తగ్గడం లేదు. మోంథా తుపాను సాకుతో రైతులు కూరగాయల ధరలు మండిస్తున్నారు. ఇక…

కారు కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ వడ్డీకి కార్‌ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే..!

కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా రూ.10 లక్షల బడ్జెట్‌లోనేనా..? లోన్‌ తీసుకొని కార్‌ తీసుకుకోవాలనుకుంటే.. 5 సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు చౌకైన రుణాలను అందించే…

ఆంధ్రప్రదేశ్‌లో Adani Group వచ్చే 10 సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి..

అదానీ గ్రూప్, నవంబర్ 14, శుక్రవారం, వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు,…