అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం.. బ్రిక్స్ కూటమి ప్రత్యేక కరెన్సీ స్వప్నంపై నీళ్లుచల్లిన భారత్

అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలన్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా కొత్త కరెన్సీని తీసుకురాబోతున్నారనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు…

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.7వేలు జమ, అర్హులైన రైతులు చనిపోతే ఇలా చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి…

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, UKలో హిందూజా గ్రూప్‌తో రూ. 20,000 కోట్ల MoU సంతకం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 3, సోమవారం, యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భాగంగా హిందూజా గ్రూప్‌తో మొత్తం ₹20,000 కోట్లు విలువైన అవగాహన ఒప్పందం…

ఆంధ్రాలో ఓ గురువురాలికి సస్పెన్షన్ విద్యార్థులు ఆమె పాదాలను మసాజ్ చేస్తున్నట్లు కనిపించడంతో వీడియో వైరల్..

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని బండపల్లీ గర్ల్స్‌ ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయిని, ఇద్దరు విద్యార్థినులతో తన కాళ్లు మసాజ్ చేయిస్తున్న వీడియో బయటకు…

ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా

ఒడిశా టు వేటపాలెం..గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు చీరాల పోలీసులు. అదే సమయంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్‌ కూడా పట్టుబడింది. ఈ ఘటనపై కేసు…

”పవన్ కళ్యాణ్‌ చేతుల మీదుగా కుంకి ఏనుగు శిక్షణ శిబిరం ప్రారంభం”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అరణ్య–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నవంబర్ 9, ఆదివారం, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగు శిక్షణ కేంద్రాన్ని…

ఏపీలో ప్రజలకు డబుల్‌ అలర్ట్‌.. పెరుగుతున్న చలి..పొంచి ఉన్న వానగండం వీడియో

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ…

వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త…

పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని…

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై…

హైదరాబాద్: 9999 నంబర్‌కు రూ.22.72 లక్షలు

ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999…