అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం.. బ్రిక్స్ కూటమి ప్రత్యేక కరెన్సీ స్వప్నంపై నీళ్లుచల్లిన భారత్

అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలన్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా కొత్త కరెన్సీని తీసుకురాబోతున్నారనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు…

తిరుమలలో తలనీలాలు తీసే ఉద్యోగాలు రూ.4లక్షలు లేడి కిలాడి కథ మామూలుగా లేదుగా.

ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ…

కార్తీకమాసంలో అద్భుతం శివయ్యే ఆ ఊరికి వచ్చాడా..?

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో…

ఆ రైల్వే స్టేషన్‌ దశ తిరిగింది.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్.. రూ.286.30 కోట్లతో

2027 గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం స్టేషన్‌లో రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. 1,012 ప్రత్యేక రైళ్లు, అదనపు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు…

పాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్…

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ అల్ టైమ్ హై లెవెల్ కి చేరుకునే అవకాశం ఉందా?

బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర, ఈరోజు 22 క్యారెట్ల 1 గ్రాము ధర ఏకంగా రూ.…

ఏపీ యువతకు శుభవార్త రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆ కోచింగ్ ఉచితం వసతి భోజనం ఫ్రీగా దరఖాస్తు చేస్కోండి…

ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.…

ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు మరణాలను నివారించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పాములను…

లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త.. తగ్గనున్న EMIలు.. నేటి నుంచే అమలులోకి

ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి అదిరే శుభవార్త. వివిధ రుణాలకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ఈ ప్రభుత్వ…

నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ…