భోగాపురం నుంచి మామునూరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, ఒంగోలు, పలాస, కడప, కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయాల...
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం...
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ధరల లోటు భర్తీ పథకం కింద ప్రతి కిలో పొగాకుకు...
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ అయింది. దీంతో ప్రజలు...
Andhra Pradesh News: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టుపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారం రోజుల్లో...