నీట్ (NEET) పరీక్షల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన నిరసనలను కొందరు దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాల...
ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి నారా...
మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల...
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వ్యవస్థలో అవినీతికి చెక్ పెడుతూ, నిఘాను పటిష్టం చేసేందుకు గెజిటెడ్ అధికారులకు అగ్రీడ్...
ఏపీలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు...