బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపింది. బస్టాండ్లో నిలిపిన బస్సును చోరీ చేసి నిజామాబాద్ వైపు తీసుకెళ్లాడు. సమాచారం...
ఓ కుటంబం మొత్తం సొంత ఇంట్లోనే ఒకేసారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తొలుత భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆపై ఉరి వేసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ...
మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల...
కరీంనగర్ నగరంలోని భగత్నగర్లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.50...
ఏపీలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు...