రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల...
ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్...
ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక సమాచారం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 పరీక్ష షెడ్యూల్ను ఐఐటీ మద్రాస్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరగా, అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి, విశాఖ, ఏలూరు,...
ఈపీఎఫ్ఓ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో గిగ్ వర్కర్లు, ప్రస్తుతం అధిక జీతం ఉండి ఈపీఎస్ పరిధిలో లేని ఉద్యోగులు చేరవచ్చు. వీరికి ప్రత్యక...