పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ, అంతరిక్ష రంగంలో యువత...
గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ నేరుగా...
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులను ఉంచితంగా అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎంపీ సీఎం రమేష్ నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అనకాపల్లి నుంచి 1500 మంది...
కొన్ని వారాలుగా బలహీనంగా కొనసాగిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు క్రమంగా పెరిగి,...
చిత్తూరు జిల్లా వీ.కోటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని బ్లేడ్తో దాడి చేసి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు...