తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన...
ఈపీఎఫ్ఓ అనేక కొత్త మార్పులను ఇటీవల అమల్లోకి తీసుకొస్తుంది. పీఎఫ్ విత్ డ్రా, ఇతర నిబంధనల్లో కాలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే త్వరలో పీఎఫ్ క్లెయిమ్ చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి....
Centre Asks Meta for Human Review of Deepfakes: భారత చట్టాలు, సాంస్కృతిక సందర్భానికి అనుగుణంగా కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మెటాను కోరింది. డీప్ఫేక్లను గుర్తించి తొలగించడంలో ఆటోమేషన్తో...
PM Kisan: రైతులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. అయితే ఇప్పటి...
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే ఇది అందరికీ వర్తించే నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. తాజా పెరుగును ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే కాకుండా...