Month: March 2026

పట్టణాల్లోని పేదలకు తీపి కబురు.. 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్, త్వరలోనే కేటాయింపు

తెలంగాణలోని పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ‘PMAY-U 2.0’ కింద 20 వేల ఇళ్లకు గ్రీన్…

నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా ఇదంతా గాడ్స్ ప్లాన్ సంజూ శాంసన్ ఎమోషనల్

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు…

నెల్లూరు జిల్లాకు మహర్దశ.. 10 వేల ఎకరాల్లో ‘క్రిస్ సిటీ’, సదుపాయాలు ఇవే..

నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ క్రిస్ సిటీ రూపుదిద్దుకుంటోంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా 10,834 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సిటీని అభివృద్ధి…

తెలంగాణ కవి, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి అరుదైన గౌరవం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన

నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా…

విశాఖ మెట్రోకు 2, 3 రోజుల్లో కేంద్రం అనుమతులు.. తొలిదశలో 46.23 కి.మీ.లు.. మంత్రి ప్రకటన

విశాఖ మెట్రో రైలు నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. విశాఖ మెట్రోకు త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు రానున్నట్లు తెలిపారు. 3 ఏళ్లలో వైజాగ్…

అన్నదాతలకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్ మరో 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు!

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం…

చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి ఏమన్నారంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులకు ఇరాన్‌ భయపడిందన్నారు. హార్ముజ్ జలసంధిని రక్షించడానికి…

గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా భయబ్రాంతులకు గురైన వాహనదారులు

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్‌గఢ్ టోల్…

టీటీడీ విద్యాసంస్థల్లో స్మార్ట్ టెక్నాలజీ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.118.89 కోట్ల నిధులను కేటాయించి, డిజిటల్…

బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026: శుభ్‌మన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు, హర్షిత్ రాణాకు బెస్ట్ డెబ్యూ

న్యూఢిల్లీలో నిర్వహించిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును…