పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై నేడు లోక్సభలో మోదీ కీలక ప్రసంగం
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులు,…
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులు,…
2027 వన్డే వరల్డ్ కప్పై క్రికెట్ అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈసారి టోర్నమెంట్ పాత ఫార్మాట్తో తిరిగి నిర్వహించనున్నట్టు ప్రకటించడంతో చర్చలు మరింత ఊపందుకున్నాయి.…
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ…
టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో రోహిత్ శర్మ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ ఫిజిక్…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనను నమ్మించి గద్దెనెక్కిన వారే వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి వెళ్లగొట్టారన్న ఆవేదనతో ఉన్న శశికళ..…
అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం రన్ వేపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వంద మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన…
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్…
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన…
మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది.…
పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు…