తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ ఉత్సవాలకు ఘన శ్రీకారం
Telangana Bonalu 2026: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గోల్కొండ మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల…
Telangana Bonalu 2026: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గోల్కొండ మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల…
కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ శ్మశాన వాటికలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. అమ్మమ్మ అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన యువకుడిపై కొందరు…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న UDID కార్డు ద్వారా రైల్వే టిక్కెట్లపై రాయితీలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, స్కాలర్షిప్లు, సహాయక పరికరాలు వంటి అనేక సౌకర్యాలు పొందవచ్చు. ఈ…
రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విధానం…
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు శుభవార్త.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఎక్సలెన్స్ సెంటర్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్తో పాటుగా ఐఐటీ/జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తారు. ఇంటర్…
పోలవరం ప్రాజెక్ట్పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందే. పోలవరం ఎడమ…
ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టం చేశారు. రూ.30 వేల…
న్యూఢిల్లీ: దేశంలో ధరలు మళ్లీ కొండెక్కాయి. ఈ ఏడాది జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్ఠ స్థాయి 4.38…
విశాఖపట్నం, జులై 14: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు.…
ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్…