Month: August 2026

ఏలూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని జాతీయ జెండాను…

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్..

స్వాతంత్ర్యం సాధించి 79 ఏళ్లు పూర్తిచేసుకున్న భారత్‌.. ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా…

విశాఖలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అనగాని సత్యప్రసాద్, అభిషిక్త్ కిశోర్ జాతీయ పతాక ఆవిష్కరణ

విశాఖపట్నంలోని పోలీస్ బ్యారక్స్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

అమరావతిలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు.. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు…

అనంతపురంలో అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,…

తిరుపతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆనం రామనారాయణ రెడ్డి

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో…

అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు.. ప్రసంగించిన సీఎం చంద్రబాబు

అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను, భారతదేశాన్ని నంబర్‌ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో అందరూ…

చిత్తూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

చిత్తూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.…

రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Ponguru Narayana: D news: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరుల సేవలను…