Month: August 2026

గాలే టెస్టుకు ముందు కలవరం.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌

శ్రీలంకతో జరగబోయే 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తుండగా…

రైతుబంధు మంచి పథకమే, కానీ.. ఉచితాలపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఉచిత పథకాల అమలు, ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు, రైతుబంధు వంటి కార్యక్రమాల వల్ల అర్హులతో పాటు ఆర్థికంగా…

టార్గెట్ 2029.. వైసీపీ వ్యూహం మార్చిందా.. జగన్ నినాదం వెనుక వ్యూహమదేనా?

వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ వ్యూహం మార్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల వ్యాఖ్యలతో పాటే, నిరసనలు, ఆందోళనల్లో వినిపిస్తున్న…

ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం…

స్కూళ్లు, కాలేజీలకు 3 రోజులు సెలవులు.. విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఈనెలలో 11 హాలిడేస్..!

పాఠశాలలు, కళాశాలలకు ఈ వీకెండ్‌లో వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కాగా.. సోమవారం రోజున బోనాల పండుగ…

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..!

తెలుగు రాష్ట్రాలకు ఊరట కలిగించే వార్త ఇది. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న…

తిరుమలలోని క్యూలైన్లలో భక్తుల కష్టాలకు చెక్.. ఇక నో వెయిటింగ్, ఇక మరింత వేగంగా

తిరుమలలో శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల విషయంలో ఇబ్బందులు లేకుండా టీటీడీ వినూత్న విధానాన్నితీసుకొచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రసాదాలు అందించేందుకు మూవింగ్‌ టేబుల్‌ను…

నేతన్నల ఖాతాల్లో రూ. 179 కోట్లు.. 71,636 కుటుంబాల్లో నేరుగా జమ: ముఖ్యమంత్రి చంద్రబాబు

చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 71,636 చేనేత కుటుంబాలకు…

నిరవధిక సమ్మె.. వాహన సంఘాల పిలుపు .. రేపట్నుంచి వాహన, డెలివరీ సేవలు బంద్‌

రేవంత్‌ సర్కార్‌పై డ్రైవర్లు, యాప్‌ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్‌, కనీస ఛార్జీలు,…

బీఎల్‌వోల సంఖ్యను మరింత పెంచాలి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్‌ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బేగంపేట్‌,…