ఉచిత పథకాలతో సమాజానికి తీవ్ర నష్టం: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 7: కోర్ట్ ధిక్కరణ వ్యవహారంలో తెలింగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. సందీప్ సుల్తానియా…
హైదరాబాద్, ఆగస్టు 7: కోర్ట్ ధిక్కరణ వ్యవహారంలో తెలింగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. సందీప్ సుల్తానియా…
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో…
న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర…
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేవారికి తీపికబురు. శంషాబాద్ నుంచి తిరుపతికి ప్రతి రోజూ డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి రాబోతున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పల్లెల…
నిరంతర ఒత్తిడితో కుంగిపోయిన వారి జీవితాల్లోకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొత్త వెలుగును తీసుకువస్తున్నారు. కేవలం వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడితో ఆగకుండా, ఆయన…
ఏపీలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిశాయి. విశాఖపట్నంలో…
బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించనున్న ఆర్థిక సహాయాన్ని సీఎం…
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్లో నూతన మార్పులు చేసింది. ఇక నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే…
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని…