సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : టీటీడీ అదనపు ఈవో
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు సెప్టెంబర్ 15 నుంచి…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు సెప్టెంబర్ 15 నుంచి…
అమరావతి, ఆగస్టు 7: ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్…
మార్కాపురం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ జలాలు త్వరలోనే మెట్ట భూముల్లో పారనున్నాయి. కరువు సీమగా పేరొందిన పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ వెలుగులు నింపేందుకు…
అమరావతి, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా…
రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి.…
అమరావతి, ఆగస్టు 07: విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని…
అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జాండ్రపేటలో పర్యటించనున్నారు. అక్కడే ప్రజా వేదిక నిర్వహించి, చేనేతలతో ముఖాముఖి కానున్నారు.…
విజయవాడలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ సూచనలను పట్టించుకోకుండా డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు…
అమరావతి, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ. భారతీయ సంస్కృతిని…
ఆంధ్రప్రదేశ్లో చేనేతలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం ‘నేతన్న సేవలో’ పథకం అమలు చేస్తోంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం…