Month: August 2026

ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి

Tribal Ration Point: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామంలో కలెక్టర్ నిశాంతి చొరవతో కొత్త రేషన్ పాయింట్ ఏర్పాటు…

ఏపీలోని ఆ ఉద్యోగులకు కూడా గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.…

రాష్ట్ర పండుగగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.. మంత్రి సవిత ఘన నివాళి

అమరావతి, ఆగస్టు 7: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొన్నమండ వర్మ చిత్రపటానికి…

ఏపీలో మూడు పట్టణాలకు మహర్దశ.. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పాటు.. రూపురేఖలు మారిపోతాయి

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల (పట్టణాభివృద్ధి సంస్థలు)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, భీమవరం, నంద్యాల కేంద్రలుగా ఏర్పాటు…

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జాబ్.. 14 ఏళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు, ట్రిపుల్ ఎక్స్ విల్లా

నంద్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాలరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కారణంతోనే ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు,…

అమరావతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేంద్రం.. కీలక ప్రాజెక్ట్ రెండు నెలల్లోనే, కీలక ప్రకటన

అమరావతిలో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక అప్డేట్ ఇచ్చారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించనున్న జీపీఆర్‌ఏ (జనరల్‌…

Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు..

దేశంలో మరో వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ రైలుకు అనేక…

2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..

ప్రతిష్టాత్మక 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం అర్హత టోర్నీ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రణాళికను సిద్ధం చేసింది. 2027 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని…

ఏపీలో 2 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఎల్ అండ్ టీకి అమరావతి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం.. కేబినెట్ నిర్ణయాలివే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే లేపాక్షి కళాఖండాల వివరాలు.. పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన

క్యూ ఆర్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ప్రొడక్ట్‌కు సంబంధించిన వివరాలు అందులోనే ఉంటాయి. దాంతో మన హస్తకళలను ప్రోత్సహించేందుకు.. కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి…