వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్.. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు
పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పొగాకు…
పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పొగాకు…
కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43…
తెలంగాణలో రూ.40,769 కోట్లతో 21 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ఆరు కొత్త రైల్వే…
దక్షిణ కోస్తా ఇప్పటికే వ్యవసాయ బలం, జల వనరులు, పారిశ్రామిక అవకాశాలతో ముందంజలో ఉంది. అలాంటి ప్రాంతానికి పరిపాలనా కేంద్రం తోడైతే, సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం,…
ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎప్పటినుంచి ఈ నోట్లు చలామణిలోకి వస్తాయనేది ప్రకటించింది. ఆగస్ట్ 3 నుంచి 5వ…
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న…
ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్, వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ పొట్టి ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా…
భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు.…
చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల…
భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొదటిసారి ప్రైవేటు రంగంలో ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ను భారత్ విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్…