Month: September 2026

కళ్లు మసకగా కనిపిస్తున్న వారు ఇది తినండి చాలు.. దెబ్బకు కంటిచూపు చురకత్తిలా మారిపోద్ది..

పొన్నగంటి కూర రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన వంటకం. పొన్నగంటి ఆకులు లేదా వాటర్ అమరాంథస్‌తో ఈ కూరను ఇంట్లోనే చాలా సులభంగా తయారు…

IRCTC Bali Package: బాలీ అందాలను చుట్టేయాలా? ఈ టూర్‌లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలివే.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

IRCTC Bali Tour Package 2026 Telugu: బాలీ టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారికి IRCTC మంచి అవకాశం కల్పిస్తోంది. 4 రాత్రులు, 5 రోజుల…

5 నిమిషాల్లోనే 120 దేశాల సమయం చెప్పి అహ్మదాబాద్ యువకుడి వరల్డ్ రికార్డ్.. అసలెవరీ యష్ హేమాంగ్ బక్షి?

ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, చార్టులు లేదా కాగితపు సహాయం లేకుండానే కేవలం మానసిక లెక్కింపుతో 120 దేశాల స్థానిక సమయాలను కేవలం 5.14 నిమిషాల్లో చెప్పి గుజరాత్‌కు…

హిమాలయాల్లో దొరికే అరుదైన పహాడీ వెల్లుల్లి.. మొండి అనారోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన వరమా?

భారతీయ వంటకాలలో మసాలా దినుసులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పసుపు, అల్లం, జీలకర్ర, ధనియాలతో పాటు వెల్లుల్లిని కూడా దాదాపు ప్రతి ఇంట్లోనూ నిత్యం ఉపయోగిస్తుంటారు.…

5,585 దరఖాస్తుల పరిశీలన పూర్తి.. అయోధ్య రామాలయ తొలి సీఈవో ఎవరో తేలిపోయేది నేడే!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య రామాలయ పరిపాలనకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆలయ చరిత్రలో తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్…

చిన్న రంధ్రం గుండా శివుడి దర్శనం.. కోటి మంది సిద్ధులు కొలిచిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

Sri Kodi Kodutha Nathar Temple Telugu: తమిళనాడులోని ఈ ప్రాచీన శివాలయం ఎన్నో విశేషాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని ఒక చిన్న రంధ్రం…

నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు బిగ్ రిలీఫ్: కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబరు 5 ర్యాలీ రద్దుచేసిన సీజేపీ

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో జూలై 20న విద్యార్థులు చేపట్టిన ‘చలో పార్లమెంట్‌’ ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పాటు…

పదో తరగతి సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు!

రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై మరింత ఆధునికంగా మారనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీ చేసే మెమోలపై…

పదో తరగతి, ఇంటర్ మార్కులతో నేరుగా రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

సదరన్‌ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 4,471 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ…

‘ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు’ ఎస్‌సిఓ సదస్సులో పాక్ ప్రధానికి మోదీ చురకలు

కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా, రష్యా అధ్యక్షులు సహా పలువురు ప్రపంచ దేశాధినేతలు…