వేసవికాలం మొదలైంది.. మార్చి నెల ప్రారంభంతోనే ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. ఇప్పటికే ఉదయం 10 దాటిందంటే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ముందు ముందు మాడు పగిలే వేడి ఖాయం అన్నట్టుగానే ఉంది పరిస్థితి....
అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి....
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే పని లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త తొలగింపుపై వినతులు ఇచ్చేందుకు వెళ్లాల్సిన అవసరం లేదు....
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. పునర్విక చికిత్స కోసం అవసరమైన ఆరు కోట్ల రూపాయలు సమకూర్చడం తన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. చిన్నారి...