ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం...
శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందించనున్నట్లు పాలకమండలి పోతుగుంట రమేష్నాయుడు తెలిపారు. స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు రెండు...
తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు.
ఈ...
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 23 ఉదయం సాంగ్లీలో జరగాల్సిన అసలు వేడుక, స్మృతి తండ్రికి అకస్మాత్తుగా...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4, గురువారం అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మధ్యప్రదేశ్ మూడు సంవత్సరాల క్రితం చిరుత ప్రాజెక్ట్...