జలుబు, దగ్గుతో RMP డాక్టర్ వద్దకు వెళ్లిన బాలిక.. చికిత్స తర్వాత విషాదం!
బోనాల పండుగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక హేమశ్రీ జలుబు, దగ్గుతో స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక…
బోనాల పండుగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక హేమశ్రీ జలుబు, దగ్గుతో స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక…
Matangi Anuradha Bonalu Bhavishyavani: బోనాల జాతరలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి…
హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ నిఘా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎల్బీనగర్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచితో తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…
గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె హఫీసా బేగం (24) ఈ ప్రమాదంలో…
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. భర్త రెండో భార్యపై ఓ మహిళ దాడి…
గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర…
తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు తిరుపతిరావే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో…
సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరంగా కనిపించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒంటరిగానే జీవించేవారని పోలీసులు తెలిపారు.…
హైదరాబాద్లోని నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల…
రాజమండ్రిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు బ్రెయిన్డెడ్ పరిస్థితిపై…