Category: news

Andhrapradesh News

యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్..! సైబర్​ నేరాలకు చెక్ పడినట్టేనా

WhatsApp’s New AI Scam Alert.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే సైబర్ నేరగాళ్లకు కూడా ఇది…

గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..

రుణగ్రహీతలకు మరింత పారదర్శకత, ప్రయోజనం కల్పించేలా ఆర్‌బీఐ కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఫ్లోటింగ్ రేట్ హోమ్, పర్సనల్, MSME రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం,…

జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!

వర్షాకాలం ప్రారంభమైతే జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమయంలో ఫ్లూ, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా,…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? ఈ ప్రయోజనాలు తెలుసా!

ఉదయాన్నే ఉప్పు నీరు తాగితే కలిగే ప్రయోజనాలు మన రోజువారీ ఆహారంలో ఉప్పు ఒక ముఖ్యమైన భాగం. అయితే, ఉప్పును వంటల్లో ఉపయోగించడంతో పాటు ఉదయాన్నే గోరువెచ్చని…

శ్రావణ మాసంలో తప్పక దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు.. వీటి ప్రత్యేకతలు తెలుసా?

ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు.. శ్రావణ మాసంలో తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలు శ్రావణ మాసంలో శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో దేశ విదేశాల్లోని ప్రసిద్ధ…

1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడి… రూ.1071 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్

దేశంలో డిజిటల్ అరెస్ట్‌లు సహా 1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడిన యువకుడ్ని అసోంలో అరెస్ట్ చేశారు. ఈ నేరాల ద్వారా ఏకంగా రూ.1071 కోట్లను కొల్లగొట్టి, వాటిని…

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో 6,534 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ…

సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి…

పాయకాపురం, ఆగస్టు 18, D news: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…

కేంద్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చింతామోహన్‌

కర్నూలు రూరల్‌ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని…

TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!

TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటివరకు TET పాసైన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను…