Category: news

Andhrapradesh News

SIPలతో కోటీశ్వరులు కావడం ఎలా? ప్రతీ ఏడాదో చిన్న ట్రిక్ తో రూ.1.18 కోట్లు మీ ఖాతాలో!

SIP Strategy: వైట్‌ఓక్ క్యాపిటల్ ఒక ఆసక్తికరమైన విశ్లేషణను వెల్లడించింది. దాని ప్రకారం, ప్రతి సంవత్సరం మీ SIP మొత్తాన్ని కేవలం రూ.1,000 పెంచడం ద్వారా దీర్ఘకాలంలో…

గుర్రపు పందేలకు అలవాటు పడి బ్యాంకుకే కన్నం.. నిందితుడి అరెస్ట్‌, భారీగా నగదు స్వాధీనం

జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. జల్సాలు, గుర్రపు పందేలకు అలవాటు పడిన ఓ వ్యక్తి నకిలీ…

చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు…

Telangana: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో నకిలీ నోట్ల దందా.. నాగర్ కర్నూల్‌లో మొదలైన దర్యాప్తు ఏపీ వరకు!

సోషల్ మీడియాలో కనిపించిన ఓ రీల్.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. చివరకు వారిని నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేసే ముఠాగా మార్చింది. తెలంగాణలోని నాగర్…

Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..

ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన…

ఢిల్లీ సీఎం తీసుకున్న నిర్ణయం అద్భుతం.. ఏపీలోనూ అమలు చేస్తే బావుంటుంది: విజయసాయిరెడ్డి

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవల హక్కు బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు…

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూడగా అస్థిపంజరం!

కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఏడాదిగా మూసి ఉన్న ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ…

వరి, మొక్కజొన్నకు యూరియా వేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే దిగుబడి పడిపోతుంది..

వరి, మొక్కజొన్న రైతులకు ఎరువుల వినియోగంలో అత్యంత ప్రాధాన్యమైనది యూరియా. అయితే పొలంలో యూరియాను ఒకేసారి చల్లడంవల్ల మొక్కలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అవసరానికి…

అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి పంపిణీలో అసలు నిజాలు తెలుసుకోండి..

తల్లిదండ్రులు మరణించాక ఆస్తుల పంపిణీ విషయంలో కుటుంబాల్లో గొడవలు జరగడం సాధారణమే. ముఖ్యంగా తండ్రి రాసిపెట్టిన వీలునామా రిజిస్టర్ కాకపోతే, అది చెల్లకుండా పోతుందని.. ఆ ఆస్తిపై…

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగఢ్ రహదారిపై శనివారం (ఆగస్టు 08) ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి…